వైసీసీ సీనియర్లకు ఏమైంది. మంత్రి పదువులు ఇవ్వలేదని అలకా. అధికారంలో వచ్చేసాం కదా అనే నిర్లక్ష్యమా. మరి మంత్రులుగా పదవుల్లో ఉన్న వారు సైతం అంతేనా. ప్రతిపక్షం ప్రభుత్వం పైనా ఆరోపణలు ఎక్కుపెడుతున్నా.. ఏకం గా ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తున్నా ఏ ఒక్కరూ స్పందించటం లేదు. లోకేశ్ రోజూ ట్వీట్ల ద్వారా జగన్ను లక్ష్యంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LGfd94
జగన్ పై అలిగారా..అసంతృప్తా: వైసీపీ సీనియర్లకు ఏమైంది..నెల రోజుల్లోనే : టీడీపీ ఎటాక్ చేస్తున్నా..
Related Posts:
షాకింగ్ ... కేసీఆర్ క్యాబినెట్ విస్తరణలో మహిళలకు మొండి చెయ్యి ?తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో అందరి చూపు మహిళలకు మంత్రిగా అవకాశం ఇస్తారా లేదా అన్న దానిపైనే ఉంది. గత కేబినెట్లో మహిళలకు స్థానం ఇవ్వకపోవడంతో తెలంగాణ ప్ర… Read More
ముఖ్యమంత్రిపై కేసు : ప్రభుత్వ మార్పు కోసం యాగం : స్వరూపానంద స్వామి సంచలనంఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు పై కేసు పెడతానంటూ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహా స్వామి సంచలన ప్రకటన చేసారు. తిరుమల తిరుపతి దేవ… Read More
ప్రధాని స్కాలర్ షిప్, ఉగ్రదాడికి మద్దతు, దాడి, బెంగళూరులో నర్సింగ్ విద్యార్థులు అరెస్టు!బెంగళూరు: జమ్మూ కాశ్మీర్ లోని పూల్వామా జిల్లా అంతిపుర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడికి సంబందించి సోషల్ మీడియాలో వీర జవాన్లకు వ్యతిరేకంగా పోస్టు చేసిన ముగ్గ… Read More
పుల్వామా ఉగ్రదాడికి గట్టి కౌంటర్.. మోడీపై నమ్మకం : హేమమాలినిముంబయి : కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు నటి, ఎంపీ హేమమాలిని. కశ్మీర్ లో శాంతి నెలకొల్పేలా అవసరమైన అన్నీ చర్యలు ప్రధాని మోడీ తీసుకుంటార… Read More
కౌలు రైతుకు సాయం : ఏడాదికి కుటుంబానికి రూ.15,000...ఎన్నికల వేళ ఏపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. పెట్టుబడి సాయం రూపంలో కుటుంబానికి ఏడ… Read More
0 comments:
Post a Comment