వైసీసీ సీనియర్లకు ఏమైంది. మంత్రి పదువులు ఇవ్వలేదని అలకా. అధికారంలో వచ్చేసాం కదా అనే నిర్లక్ష్యమా. మరి మంత్రులుగా పదవుల్లో ఉన్న వారు సైతం అంతేనా. ప్రతిపక్షం ప్రభుత్వం పైనా ఆరోపణలు ఎక్కుపెడుతున్నా.. ఏకం గా ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తున్నా ఏ ఒక్కరూ స్పందించటం లేదు. లోకేశ్ రోజూ ట్వీట్ల ద్వారా జగన్ను లక్ష్యంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LGfd94
జగన్ పై అలిగారా..అసంతృప్తా: వైసీపీ సీనియర్లకు ఏమైంది..నెల రోజుల్లోనే : టీడీపీ ఎటాక్ చేస్తున్నా..
Related Posts:
ప్రజావేదికపై రాద్దాంతం ఎందుకో.. మీ దోపిడీలన్నీ బయటకొస్తాయి.. టీడీపీ నేతలకు విజయసాయి రెడ్డి చురకలుఅమరావతి : టీడీపీ, వైసీపీ నేతల మధ్య వార్ రోజురోజుకీ ముదురుతోంది. ఇరు పార్టీల నేతలు మాటల యుద్దంతో మరింత వేడి రాజేస్తున్నారు. తాజాగా ప్రజావేదిక అంశం రెండ… Read More
అమ్మఒడి పథకం కేవలం ప్రభుత్వ స్కూళ్లకు కాదు.. వివరణ ఇచ్చిన సీఎం జగన్..కానీ అందులో కూడా మరో మెలికఅమ్మఒడి పథకంపై ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ పథకం ఎవరికి వర్తిస్తుందా అన్న మీమాంస నెలకొంది. అయితే ఇలాంటి అపోహలకు సీఎం కార్యాలయం స్పష్ట… Read More
మందేశారు.. చిందేశారు.. పబ్ నుంచి బయటకొస్తూ..బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. వీకెండ్ కావడంతో పబ్కు వెళ్లి ఎంజాయ్ చేసిన ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. పబ్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో సెకండ్ ఫ్… Read More
15 ఏళ్లలో రాహుల్ చేయలేని పని.. స్మృతి మాత్రం అప్పుడే..అమేథీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన స్మృతి ఇరానీ తొలిసారి ఉత్తర్ప్రదేశ్లో పర్యటించారు. తన నియోజకవర్గం అమేథీలో జరగిన పలు కార్యక్రమాల్లో … Read More
ప్రేమ పెళ్లి చేసుకున్నారు... పెద్దల భయంతో ప్రాణాలు తీసుకున్నారు..జంగారెడ్డిగూడెం : వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి బతకాలని బాసలు చేసుకున్నారు. విషయం పెద్దలకు తెలిసి విడదీసే ప్రయత్నం చేశారు. ఎంత నచ్చజె… Read More
0 comments:
Post a Comment