దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్లో క్రమంగా గ్లామర్ డోస్ పెరుగుతోంది. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకుల్లేకుండా, ఛీర్ గర్ల్స్ గ్లామర్ రహితంగా చప్పగా సాగుతోన్న ఐపీఎల్-2020 సీజన్లో ఇప్పుడిప్పుడే కాస్త కళ కనిపిస్తోంది. దుబాయ్ స్టేడియంలో ముగ్గురు అందగత్తెలు వీక్షకులకు కనువిందు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3m039OW
ఐపీఎల్లో గ్లామర్ డోస్: దుబాయ్ స్టేడియంలో ముగ్గురు అందగత్తెలు: ఆ ఒక్క టీమ్ కోసం ఛీర్ అప్
Related Posts:
అల్లుడితో అత్త వివాహేతర సంబంధం: భర్తను పక్కా ప్లాన్తో హత్య చేసిన కాబోయే ఎస్సై!హైదరాబాద్: కాబోయే ఎస్సై హంతకురాలిగా మారిపోయింది. మత్తులో ఉన్న భర్తను హత్యకు ప్లాన్ చేసింది. మేనల్లుడితో తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త హత… Read More
వైసీపీలోకి ఆమంచి, రంగంలోకి దిగిన చంద్రబాబు!: ఫలించని మంత్రి బుజ్జగింపులుచీరాల: ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్తో మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత శిద్ధా రాఘవ రావు మంగళవారం చర్చలు జరిపారు. గత ఎన్నికల్లో స్వత… Read More
ఖమ్మం నుంచి పోటీ చేయమంటే రాహుల్ ఏమన్నారంటే?: చంద్రబాబు వల్లే ఓడిపోయామని ఆగ్రహంన్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేతలు ఆయనకు పలు సూచనలు చేశారు. పార్టీని… Read More
ఎన్నికలకు ముందు ఉత్సాహం: కాంగ్రెస్ పార్టీలో చేరిన బిగ్బాస్ విజేత శిల్పాషిండేముంబై: బిగ్ బాస్ 11 విజేత శిల్పా షిండే మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సంజయ్ నిరుపమ్ ఆమెకు … Read More
జయరాం హత్య కేసులో ట్విస్ట్: శిఖాచౌదరి పాత్ర.. జూబ్లీహిల్స్ పోలీస్లు మళ్లీ దర్యాఫ్తు చేస్తారా?హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరుగుతోంది. ఈ హత్య కేసులో ఆయన మేనకోడలు శిఖాచౌదరికి ఎలాంటి సంబంధం లేదని ప్రా… Read More
0 comments:
Post a Comment