ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగలింది. మూడు రాజధానుల బిల్లుపై ఈ నెల 14 స్టే విధించింది. రాజధాని విభజన పిటిషన్లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. పిటిషన్ల తరపున శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ గట్టిగా వాదించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i4NDit
హైకోర్టులో ఏపీ సర్కార్కు ఎదురుదెబ్బ: వికేంద్రీకరణ బిల్లుపై 14వరకు స్టే..
Related Posts:
గోరంట్ల మాధవ్ ను టార్గెట్ చేసిన లోకేష్ ..జే ట్యాక్స్ కోసం వణికిస్తున్నారని ట్వీట్ఏపీలో మాజీ ముఖ్యమంత్రి తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసిపి పాలనపై మండిపడుతున్నారు. రాష్ట్రం… Read More
వరద నీటిలో డ్యాన్సులు.. భయం లేకుండా ఫన్నీగా.. డేంజరే సుమీ (వీడియో)కుండపోత వర్షాలతో కర్ణాటక కుదేలవుతోంది. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వానలు పడుతుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రవాహంతో చాలా చోట్ల జనజ… Read More
కశ్మీర్లో నవయుగానికి నాంది పడింది.. అంబేద్కర్, శ్యాంప్రసాద్ ఆశయాలు నెరవేర్చామన్న మోడీన్యూఢిల్లీ : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను నెరవేర్చామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆర్టికల్ 370, 35ఏ రద్దు చేయడంతో కశ్మీర్ … Read More
మానవ మృగానికి ఉరిశిక్ష సరైందే.. కోర్టు తీర్పుపై కేటీఆర్ హర్షంహైదరాబాద్ : అభం శుభం తెలియని 9 నెలల చిన్నారిపై పైశాచికంగా అత్యాచారం చేసి హతమార్చిన కేసులో నిందితుడు ప్రవీణ్ కుమార్కు వరంగల్ జిల్లా అదనపు కోర్టు ఉర… Read More
నిన్న ఆజాద్..నేడు ఏచూరి, డీ రాజా: కాశ్మీర్ లో ప్రతిపక్షాన్ని అడుగు పెట్టనివ్వని కేంద్రం!శ్రీనగర్: సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి, డీ రాజా అరెస్ట్ అయ్యారు. శ్రీనగర్ విమానాశ్రయంలో భద్రతా బలగాలు ఆయనను అదుపులోకి తీసుకున్నాయి. అక్కడే నిర్బంధ… Read More
0 comments:
Post a Comment