Tuesday, August 4, 2020

ముంబైని ముంచిన వాన... విడవని గండం... అత్యవసరమైతే తప్ప జనం బయటకు రావొద్దు...

ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం(అగస్టు 3) రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షంతో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. 2005 తర్వాత ముంబైలో ఇంత భారీ వర్షం నమోదవడం ఈసారేనని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రే అన్నారు. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే 198మి.మీ వర్షపాతం నమోదైందని.. ప్రపంచంలో మరే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PmWa47

Related Posts:

0 comments:

Post a Comment