ఆంధ్రప్రదేశ్లో రాజధానుల ఏర్పాటుపై జీఎన్ రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. రాజధానుల గురించి కమిటీ సభ్యులు ప్రొఫెసర్ సుబ్బారావు మీడియాకు తెలియజేశారు. అమరావతిలో అసెంబ్లీ, రాజ్భవన్, మంత్రుల నివాసా సముదాయాలు ఉంటాయని..విశాఖపట్టణంలో సమ్మర్ అసెంబ్లీ నిర్వహించుకోవాలని ప్రభుత్వానికి సూచించినట్టు తెలిపారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే ముగ్గురు సీఎంలు కావాలి .. రాజధాని మహిళల మండిపాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rcTk9n
వైజాగ్ మరో శ్రీనగర్, శ్రీ బాగ్ ఒప్పందం మేరకే కర్నూలులో హైకోర్టు, కమిటీ సభ్యులు ప్రొఫెసర్ సుబ్బారావు
Related Posts:
ఆ ఘనత కేసీఆర్దే: టీఆర్ఎస్ ఏడాది పాలనపై దాసోజు శ్రవణ్ ఫైర్హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేవం… Read More
ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలు రాజీనామా చేసి రాజధానిపై మాట్లాడండి: విడుదల రజనీరాజధాని మార్పుపై ఊహాగానాలు పీక్ స్టేజీకి చేరిన నేపథ్యంలో.. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. రాజధాని మార్పుపై… Read More
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వానికి సూర్య‘గ్రహణం’: సీఎంకు షాక్, 15 మంది ఎమ్మెల్యేల రాజీనామా?బెంగళూరు: సూర్యగ్రహణం సంభవించక ముందే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు పెద్ద తలనొప్పి పట్టుకుంది. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణం అయ… Read More
ముస్లిం ఫోరం సభ్యులతో సీఎం కేసీఆర్ భేటీ... సీఏఏ, ఎన్ఆర్సీల అమలుపై ఓవైసీ బ్రీఫింగ్కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసకువచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలను నెలకొన్న నేపథ్యంలోనే ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకి… Read More
‘అటల్ భూజల్ పథకం’ ప్రారంభించిన ప్రధాని మోడీ: రూ. 600 కోట్ల కేటాయింపున్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 95వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్… Read More
0 comments:
Post a Comment