రాజధానిపై జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్దికి అధికార వికేంద్రీకరణ జరగాలని కమిటీ నివేదికలో తెలిపింది. ఇందుకోసం మూడు ప్రాంతాల అభివృద్దితో పాటు రిజియన్లుగా ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రస్తుతం అమరావతిలో కొంత అభివృద్ది జరిగింది. దాన్ని ఏవిధంగా ఉపయోగించుకోవాలలో వివరించింది. అయితే ఇక్కడే ట్విస్ట్ను ఇచ్చింది. విశాఖలోనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PFRNSO
Friday, December 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment