రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ముగిసిన నేపథ్యంలో పలు మీడియా ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్ వెలువరించాయి. ఐయాన్స్-సీ ఓటర్స్-ఏబీపీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. 81 అసెంబ్లీ సీట్లు కలిగిన జార్ఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పాటుు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు: హింసాత్మకంగా మారిన పోలింగ్..పోలీసు కాల్పుల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z6cOJs
Friday, December 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment