పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఊగిసిలాట మధ్య స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే న్నికల ఫలితాలను సవాల్ చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్ కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరివురు నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gKyiVc
హైకోర్టుకు చేరిన గెలుపు పంచాయతీ: సువేంద్ విక్టరీపై కోర్టులో మమతా సవాల్
Related Posts:
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: కొత్త ఇసుక విధానం, ‘జగనన్న చేదోడు’కు ఆమోదంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక కొత్త ఇసుక విధానం అమల్లోకి రానుంది. గురువారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రెండున్నర గంటలపాటు స… Read More
క్యాన్సర్తో బాధపడుతున్న ఏడేళ్ల చిన్నారి..మీరిచ్చే విరాళాలే ప్రాణాలు నిలుపుతాయిక్యాన్సర్ బారిన మూడోసారి పడిన తమ ఏడేళ్ల కుమారుడికి నివారణ మార్గం కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఇద్దరూ విరాళాలు సేకరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం… Read More
Poonam Pandey: సెక్సీ వీడియోలు తీశారు, పూనమ్ దెబ్బతో పోలీసులకు పూతరేకులు, ఉద్యోగాలు గోవింద !గోవా/ ముంబాయి/ న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, హాట్ మోడల్ పూనమ్ పాండే చేసిన వెదవ పనికి ఓ పోలీసు అధికారితో పాటు పోలీసులపై వేటు పడింది. నిషేధిత ప్రాంతంలోని బీ… Read More
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం... డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టిన కారు...హైదరాబాద్లో నయా టూరిస్ట్ స్పాట్గా మారిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై గురువారం(నవంబర్ 5) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జిపై వెళ్తున్న … Read More
నాకు ఇవే చివరి ఎన్నికలు, అంతిమం బాగుంటే అంతా మంచే: నితీష్ కుమార్ సంచలన ప్రకటనపాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. తనకు ఈ ఎన్నికలే చివరి ఎన్నికలని ప్రక… Read More
0 comments:
Post a Comment