పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఊగిసిలాట మధ్య స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే న్నికల ఫలితాలను సవాల్ చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్ కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరివురు నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gKyiVc
Thursday, June 17, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment