Wednesday, July 17, 2019

థాయిలాండ్ మాజీ ప్రధానిలాగే కేసీఆర్.. జైలుకు వెళ్లడం ఖాయమే : సంపత్

హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్ పోకడ నియంత పాలన తలపిస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే ఆయన వ్యక్తిత్వమేంటో తెలిసిపోతుందని ధ్వజమెత్తారు. అసెంబ్లీని తన రాచరికపు పాలనతో కుటుంబ వ్యవహారంలా మార్చేశారని ఎద్దేవా చేశారు. అసలు సార్థకత లేని విధంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XHLpzU

Related Posts:

0 comments:

Post a Comment