హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పోకడ నియంత పాలన తలపిస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే ఆయన వ్యక్తిత్వమేంటో తెలిసిపోతుందని ధ్వజమెత్తారు. అసెంబ్లీని తన రాచరికపు పాలనతో కుటుంబ వ్యవహారంలా మార్చేశారని ఎద్దేవా చేశారు. అసలు సార్థకత లేని విధంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XHLpzU
థాయిలాండ్ మాజీ ప్రధానిలాగే కేసీఆర్.. జైలుకు వెళ్లడం ఖాయమే : సంపత్
Related Posts:
Today gold price: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, వెండి ధర కూడాన్యూఢిల్లీ: బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నప్పటికీ దేశీయ జువెల్లర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడం బం… Read More
సీఎం చెప్పినప్పుడే ఉద్యోగాల్లో చేరి ఉంటే బాగుండేది... సమ్మె విరమణపై కార్మికుల్లో విభేదాలుఆర్టీసీ సమ్మె విరమణపై కార్మిక యూనియన్ల మధ్య అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఇన్ని రోజులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె నిర్వహించిన నేతలు ఎం సాధించా… Read More
‘Insult to nation’:రక్షణశాఖ పార్లమెంటరీ కమిటీలో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ నియామకంపై కాంగ్రెస్ ఫైర్రక్షణశాఖ పార్లమెంటరీ కమిటీలో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ను నియమించడంపై విపక్ష కాంగ్రెస్ పార్టీ ఒంటికాలిపై లేచింది. వివాదాస్పద నేతకు రక్షణశాఖ కమిటీలో చోటు ఇవ్… Read More
హెవీ ట్రాఫిక్తో అందరికీ బీపీలు, అదే ట్రాఫిక్తో ప్రాణాలతో బయటపడిన సచిన్, హమ్మయ్యా!న్యూఢిల్లీ: ట్రాపిక్ ఇబ్బందులతో ప్రతిరోజు చాల మంది నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ట్రాఫిక్ చిక్కులతో చాల మందికి బీపీ పెరిగిపో… Read More
వైసీపీతో సహా అన్నిపార్టీలు పొత్తు కోసం: ఎంపీలు..ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు : సుజనా చౌదరి..!ఏపీలో అధికార వైపీపీలో అధికార వైసీపీ సహా ముఖ్యమైన పార్టీలు బీజేపీతో కలిసి నడవటానికి సిద్దంగా ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి చెప్పారు. అదే విధం… Read More
0 comments:
Post a Comment