హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పోకడ నియంత పాలన తలపిస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే ఆయన వ్యక్తిత్వమేంటో తెలిసిపోతుందని ధ్వజమెత్తారు. అసెంబ్లీని తన రాచరికపు పాలనతో కుటుంబ వ్యవహారంలా మార్చేశారని ఎద్దేవా చేశారు. అసలు సార్థకత లేని విధంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XHLpzU
థాయిలాండ్ మాజీ ప్రధానిలాగే కేసీఆర్.. జైలుకు వెళ్లడం ఖాయమే : సంపత్
Related Posts:
మిధానిలో ఉద్యోగాలు: మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండిమిశ్ర ధాతు నిగం లిమిటెడ్ మిధానిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజ… Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె, అధికారులతో సీఎం సమీక్ష.. కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు కసరత్తుఆర్టీసీ భవితవ్యం తేల్చేందుకు సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశంలో అధికారులులో పాటు సంబంధిత రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఇత… Read More
లోక్సభలో ‘కోతుల బెడద’: చంపేస్తున్నాయంటూ హేమామాలిని సహా ఎంపీల ఆందోళనన్యూఢిల్లీ: కోతుల బెడదపై లోక్సభలో ప్రస్తావించారు భారతీయ జనతా పార్టీ ఎంపీ హేమామాలిని. వృందావనంలో కోతుల దాడుల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారని ఆమె ఆ… Read More
అమరావతి టీడీపీకే బంగారు గుడ్డు: సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం లేదు: ఆర్దిక మంత్రి బుగ్గన..!ఏపీ ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ నేతల మీద ఫైర్ అయ్యారు. చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని.. రాష్ట్రాన్ని అప్పుల పా… Read More
భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం: రాత్రివేళల్లో లక్ష్యాలను చేధించగల క్షిపణి ప్రయోగం సక్సెస్చండీపూర్ : భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. రాత్రివేళల్లో లక్ష్యాలను చేధించగల ప్రథ్వీ క్షిపణిని భారత్ విజయవంతంగా ప్ర… Read More
0 comments:
Post a Comment