రక్షణశాఖ పార్లమెంటరీ కమిటీలో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ను నియమించడంపై విపక్ష కాంగ్రెస్ పార్టీ ఒంటికాలిపై లేచింది. వివాదాస్పద నేతకు రక్షణశాఖ కమిటీలో చోటు ఇవ్వడం ఏంటి అని మండిపడింది. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ 2008 మాలేగావ్ బాంబ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చాలా సందర్భాల్లో నోటిదురుసు ప్రదర్శించి.. హైకమాండ్ చేత చివాట్లు కూడా తిన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/337akuz
Thursday, November 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment