లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్బరేలి ఎమ్మెల్యే, కాంగ్రెస్ రెబల్ నేత అదితి సింగ్పై ఆమె నానమ్మ కమలా సింగ్ వేధింపులకు గురిచేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం తనను తన మనుమరాలు అదితి సింగ్ వేధిస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ExIDEX
Thursday, August 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment