ఇండియాలో అంతరించిపోతున్న అండమాన్ తెగలనూ కరోనా వైరస్ వదల్లేదు. అక్కడి గ్రేట్ అండమానీస్ తెగలో ప్రస్తుతం 50 మంది మాత్రమే జీవించి ఉండగా, గడిచిన నెల రోజుల వ్యవధిలో వాళ్లలో 10 మంది కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా బారినపడిన పదిమందిలో ఆరుగురు కోలుకుని హోం క్వారంటైన్లో ఉన్నారని, గత వారమే కరోనా సోకిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QvlDsK
అంతరిస్తోన్న అండమాన్ తెగకూ కరోనా - ఉన్నదే 50 మంది అందులో 10 మందికి పాజిటివ్
Related Posts:
2023లో తెలంగాణలో కమలం పాగా వేస్తుంది..! బీజేపి మాజీ సీఎం శివరాజ్సింగ్ సంచలన వ్యాఖ్యలు..!!హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో బీజేపి ముందుకెళ్తోందని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ అన్నారు. … Read More
బీజేపీపై పోరాటం చేసేందకు సీపీఐ, కాంగ్రెస్ కలిసి రావాలి: మమత బెనర్జీపశ్చిమ బెంగాల్ : బీజేపీతో పోరుకు సీపీఐ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు కలిసి రావాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీకి ఓట… Read More
ప్రజావేదిక కూల్చడం కక్షసాధింపు చర్య కాదు.. చంద్రబాబు ఇంటిని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం : బొత్సఅమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పట్టు సాధించే దిశగా దూసుకెళుతున్నారు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనుకడుగు వేసేది లేద… Read More
బెంగాల్, తెలంగాణ, మరియు ఏపీ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యం .. ఏంపీ మాజీ సీఎంబెంగాల్, ఏపీ, తెలంగాణతోపాటు తమిళనాడు, కాశ్మీర్ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పావులు ప్రణాళికలు చేసిందని మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్… Read More
దేశంలోనే తొలిరాష్ట్ర: గోవధ వ్యతిరేక చట్టంను సవరించనున్న మధ్యప్రదేశ్భోపాల్ : దేశంలో గోవులను చంపేస్తున్నారన్న అనుమానంతో చాలామందిపై గోసంరక్షకులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో కొందరు మృతి కూడా చెందారు. ఇక గోసంరక్… Read More
0 comments:
Post a Comment