అరేబియా సముద్రంలో తలెత్తిన తౌక్తే తుపాను విలయాన్ని మర్చిపోకముందే, బంగాళాఖాతంలో రాకాసి తుపాను అలజడిరేపుతున్నది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఆదివారం ఉదయం వాయుగుండంగా మారింది. యాస్ తుపానుగా వ్యవహరిస్తోన్న ఈ విపత్తు సోమవారం నాటికి తుపానుగా మారనుంది. రాగల 24 గంటల్లో మరింత పుంజుకుని అతితీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ)
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3499GzA
Sunday, May 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment