దేశ ద్రోహం కేసులో అరెస్టయిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా, విడుదల కోసం సుదీర్ఘ నిరీక్షణ తప్పలేదు. ఆంధ్రప్రదేశ్ లో కులమతాలు, వర్గాల మధ్య చిచ్చురాజేసేలా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రఘురామకు సుప్రీంకోర్టు శుక్రవారం నాడే షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినప్పటికీ, సంబంధిత ఆదేశాల జారీలో ఆలస్యం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/347OB8Z
ఎంపీ రఘురామ అడుగు బయటికి! -అనుమానాస్పద మృతి తప్పిందన్న బీజేపీ -జోగికి జగన్ మంత్రి పదవి!!
Related Posts:
చంద్రబాబు మరో యూటర్న్? బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం? కేశినేని నానితో రాయబారం?అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో యూటర్న్ తీసుకోబోతున్నారా? భారతీయ జనతాపార్టీ పంచన చేరడానికి ఏర్పాట్లు… Read More
ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైయస్ జగన్ఏపీ నూతన ముఖ్యమంత్రిగా జగన్ మరి కొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2004, 2009 లో వైయస్ ఏ విధంగా అయితే ప్రమాణ స్వీకారం సమయంలో వ్యవ… Read More
పాదచారికి పట్టాభిషేకం..ఇలా : ఇప్పటికే చేరుకున్న అభిమానులు: తరలి వస్తున్న ప్రముఖులు వీరే..!ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మరి కొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆర్దరాత్రి కురిసిన వర్షానికి సభా వేదిక పాక్షికంగా ద… Read More
తెలంగాణాపై బీజేపీకి చిగురించిన ఆశలు.. భవిష్యత్ లో అధికారమే లక్ష్యంగా పార్టీ కసరత్తులురానున్న రోజుల్లో తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుందా ? అధికార టీఆర్ఎస్ పార్టీ కి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందా ? అందుకోసం బీజేపీ అధిష్టానం కసర… Read More
చిత్రహింసలు భరించలేక భర్తను చంపిన మహిళ..తలతో పోలీస్ స్టేషన్కు...!అస్సోం: భర్త పెట్టే వేధింపులు భరించలేక ఓ భార్య తెగించి అతన్ని హత్య చేసింది. ఆ వెంటనే పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది . ఈ ఘటన అస్సోంలోని లఖీంపూర్… Read More
0 comments:
Post a Comment