తిరుపతి: తిరుపతి సమీపంలోని రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మలేషియాకు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మరో నెలరోజుల్లో తిరుపతి నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ మధ్య విమాన సర్వీసులు ఆరంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తిరుమల శ్రీవారి దర్శనం కోసం మలేషియా నుంచి వచ్చిన స్కైలెట్ లాజిస్టిక్స్ సంస్థ ప్రతినిధులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GpJGEK
తిరుపతి, మలేషియా మధ్య విమాన సర్వీసులు!
Related Posts:
Sabarimala : శబరిమల క్షేత్రానికి వెళ్ళలేని భక్తుల కోసం .. ఏపీ అయ్యప్ప ఆలయాల్లో ఏర్పాట్లుశబరిమల వెళ్ళలేని భక్తులకోసం , ఇరుముడులు సమర్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ అయ్యప్ప దేవాలయాలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి ఏడ… Read More
ఈ నెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ - నోటిఫికేషన్ జారీ- ఐదురోజులు జరిగే అవకాశంఏపీలో శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేరుతో అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఇ… Read More
దుబ్బాకలో కేటీఆర్, జీహెచ్ఎంసీలో కేసీఆర్..: కిషన్ రెడ్డి హెచ్చరిక, అక్బరుద్దీన్ కామెంట్స్పై ఫైర్హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, ఎంఐఎం పార్టీపై కేంద్రమంత… Read More
తిరుపతిలో జగన్కు డ్యామేజ్ -జనం మాటిదే -వెంకయ్యతో తీవ్ర విభేదం: వైసీపీ ఎంపీసొంత పార్టీపై, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో అడుగు ముందుకేసి, త్వరలో… Read More
రేపు ఏపీ కేబినెట్ భేటీ- అసెంబ్లీ, కొత్త జిల్లాలు, ఇళ్ల పట్టాల పంపిణీపై చర్చే అజెండా..ఏపీ ఇళ్ల స్ధలాల పంపిణీ, కొత్త జిల్లాల ఏర్పాటు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు పలు కీలక అంశాలపై చర్చించేందుకు మంత్రివర్గం రేపు సమావేశం కాబోతోంది. వెల… Read More
0 comments:
Post a Comment