Wednesday, July 24, 2019

తిరుప‌తి, మ‌లేషియా మ‌ధ్య విమాన స‌ర్వీసులు!

తిరుప‌తి: తిరుపతి స‌మీపంలోని రేణిగుంట‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మలేషియాకు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అన్నీ అనుకున్న‌ట్టుగా జ‌రిగితే మ‌రో నెల‌రోజుల్లో తిరుప‌తి నుంచి మ‌లేషియా రాజ‌ధాని కౌలాలంపూర్ మ‌ధ్య విమాన స‌ర్వీసులు ఆరంభం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం మ‌లేషియా నుంచి వ‌చ్చిన స్కైలెట్ లాజిస్టిక్స్ సంస్థ ప్ర‌తినిధులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GpJGEK

Related Posts:

0 comments:

Post a Comment