ఏపీలో రాజ్యసభ ఎన్నికల అభ్యర్ధిత్వాల ఖరారు వైసీపీలో చిచ్చురేపింది. ముఖ్యంగా రాజ్యసభ సభ్యత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సీఎం జగన్ బాబాయ్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తనకు అవకాశం దక్కకపోవడంతో అలిగారు. స్ధానిక ఎన్నికల కోసం తనకు అప్పగించిన గోదావరి జిల్లాల బాధ్యతలను ఆయన మధ్యలోనే వదిలేసినట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు తనకు రాజ్యసభ అవకాశం వస్తుందని వైవీ గంపెడాశతో ఉన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q9PnvD
Thursday, March 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment