ఏపీలో రాజ్యసభ ఎన్నికల అభ్యర్ధిత్వాల ఖరారు వైసీపీలో చిచ్చురేపింది. ముఖ్యంగా రాజ్యసభ సభ్యత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సీఎం జగన్ బాబాయ్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తనకు అవకాశం దక్కకపోవడంతో అలిగారు. స్ధానిక ఎన్నికల కోసం తనకు అప్పగించిన గోదావరి జిల్లాల బాధ్యతలను ఆయన మధ్యలోనే వదిలేసినట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు తనకు రాజ్యసభ అవకాశం వస్తుందని వైవీ గంపెడాశతో ఉన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q9PnvD
అలిగిన బాబాయ్- ఆ రెండు జిల్లాలను పట్టించుకోని వైవీ.. రంగంలోకి జగన్...
Related Posts:
హైదరాబాద్: సూట్ కేసులో మృతదేహం - సిటీలో కలకలం -అసలేం జరిగిందంటే..హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న కొద్దీ నేరాల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అయితే గతేడాది మాత్రం ఆన్ లైన్ నేరాలు పెరిగి, సాధారణ క్రైమ్ కేసులు తగ్గాయని పో… Read More
అమెరికా స్పీకర్ కార్యాలయం ఫర్నిచర్ చోరీ: కొమ్ముల టోపీతో భయపెట్టిన ట్రంప్ సపోర్టర్: అరెస్టులువాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అల్లర్లకు పాల్పడిన ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వందమందికి పైగా ఆందోళనకారులను వాషింగ్టన్ పోలీసులు అదుపు… Read More
జగన్ సర్కార్ను ఆదుకున్న మోడీ?: కాగల కార్యాన్ని కేంద్రమే తీర్చిందా?: పంచాయతీ వెనక్కి?అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రచ్చ చెలరేగిన వేళ.. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘర్షణ వైఖరికి దిగిన సందర్భంలో.. కాగల కార్యా… Read More
షాకింగ్: ఇంకొద్ది గంటల్లో ట్రంప్ అభిశంసన - బిల్లుకు రిపబ్లికన్ల మద్దతు -అందరూ ఛీకొట్టినా జోబైడెన్ ఔదార్యంఅమెరికా ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి క్యాపిటల్ భవనంపై ట్రంప్ అనుచరులు దాడి చేసిన తర్వాత దేశంలో రాజకీయాలు తలకిందులైపోయాయి. ఎన్నికల ఫలితాలు అక్రమమంట… Read More
తెలంగాణలో కరోనా: గ్రేటర్లో అదే సీన్ -కొత్తగా 351 కేసులు, 2మరణాలు -వచ్చేవారమే వ్యాక్సినేషన్తెలంగాణ కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నది. కొత్త కేసులు, రికవరీల్లో భారీ మార్పులు లేకుండా స్థిరంగా నమోదవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల జి… Read More
0 comments:
Post a Comment