Thursday, March 12, 2020

Jyotiraditya Scindia: ఒక్కరే కాదంటూ సచిన్ పైలట్ కామెంట్స్‌పై నగ్మా ఘాటుగా..

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా భారతీయ జనతా పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. రాష్ట్రంలో పార్టీని అధికారం తీసుకురావడంలో కీలక వ్యవహరించిన సింధియాను కాంగ్రెస్ పార్టీ తగిన విధంగా గౌరవించలేదని, పార్టీ వీడుతుంటే కనీస ఆపే ప్రయత్నం కూడా చేయలేదని అధిష్ఠానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aQst4g

Related Posts:

0 comments:

Post a Comment