Thursday, July 18, 2019

పీసిసి ఛీఫ్ గా రేవంత్ రెడ్డి..? టీ కాంగ్రెస్ లో అనూహ్య మార్పులకు శ్రీకారం చుడుతున్న హైకమాండ్..!!

హైదరాబాద్‌ : క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల పీసీసీలను మార్చాలని కూడా ఆ పార్టీ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పదవీకాలం ముగిసినా, వరుస ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ ఆయననే కొనసాగించింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఎలాంటి రాజకీయ హడావిడి లేనందున

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JOy92Q

Related Posts:

0 comments:

Post a Comment