కేంద్రమంత్రి మేనకా గాంధి మరో వివాదంలో చిక్కుకున్నారు.ఓట్లేసిన గ్రామాలకే అభివృద్ది నిధులు కేటాయిస్తామంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓట్లు వేసే గ్రామాలను ఏ,బీ,సీ,డీలుగా విభజించి నిధులు కేటాయించి అభివృద్ది చేపడతామని అన్నారు. కాగా గతంలో కూడ ఇక్కడంతా ఇచ్చిపుచ్చుకోవడమే ,ఓటు వేయకపోయినా ఇచ్చుకుంటూ పోవడానికి మేము గాంధి బిడ్డలమా అంటూ కోద్ది రోజుల క్రితం వివాదస్పద వ్యాఖ్యలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VO3Az4
అభివృద్ది నిధులు ఊరికే రావు, ఓట్లేస్తేనే వస్తాయి, మేనకా గాంధి
Related Posts:
సీపీయస్ చట్టం రద్దు చేయాలి : బంద్ ను విజయవంతం చేయాలి : ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి..!సీపీయస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి మద్దతు ప్రకటించారు. వారిని అరెస్ట్ చేయ… Read More
ఛలో అసెంబ్లీ ఉద్రిక్తం : సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగుల ఆందోళన : అరెస్ట్..!కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ను నిరసిస్తూ ఉద్యోగులు చేపట్టిన ఛలో అసెంబ్లీ ఉద్రిక్తతలకు దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తం గా సీపియస్ ఉద్యోగులు ఎం… Read More
వామ్మో కిచిడీలో పాము... చిన్నారులు తిని ఉంటే పరిస్థితి ఏమవును..?నాందేడ్ : ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. చిన్న పిల్లల ఆరోగ్యాలు ఎవరికీ పట్టడం లేదు. వచ్చామా, మనకప్పగించిన బాధ్యతలు పూర్తి చే… Read More
ఎన్నికల తర్వాత ఏ పార్టీకి మద్దతిస్తానంటే: జగన్ కీలక వ్యాఖ్యలు, ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీఅమరావతి/హైదరాబాద్: అన్న పిలుపు కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం 175 మంది త… Read More
ఉన్నది లేనట్టు..! లేనిది ఉన్నట్టు..! అమెరికా ఫేక్ యూనివర్సిటీ పచ్చి మోసాలు..!!డెట్రాయిట్/హైదరాబాద్ : నకిలీ మాస్టర్ డిగ్రీలపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారనే కారణంతో డెట్రాయిట్ పోలీసులు 200 మందికి పైగా తెలుగువారిని అదుపులోకి తీస… Read More
0 comments:
Post a Comment