Tuesday, April 16, 2019

అధికారం ఇవ్వండి,దేశంలో దారిద్య్ద్రులను లేకుండా చేస్తాం: అరుణ్ జైట్లీ

ఎన్నికల వేళ ప్రజలను ఆకట్టుకోవడానికి అధికార బీజేపీ తోపాటు కాంగ్రెస్ పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.దీంతో దేశ అభివృద్ది ,సంక్షేమం ఎవరి ప్రయత్నాలు వారు కోనసాగిస్తున్నారు.ఈనేపథ్యంలోనే బీజేపీ మరో సారి అధికారంలోకి వస్తే అసలు దారీద్ర్యమే లేకుండా చేస్తామని ఆశభావం వ్యక్తం చేస్తున్నారు.2031 నాటికి దారీద్ర్య రేఖ లేకుండా పోతుందని కేంద్రమంత్రి అరుణ్ జైట్లి ఫేస్ బుక్ లో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VP8c8a

Related Posts:

0 comments:

Post a Comment