హైదరాబాద్ : ఆసిఫాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా కోవా లక్ష్మీ పేరును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. రాష్ట్రంలోని 32 జెడ్పీల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహంపై సోమవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DfwhO2
Tuesday, April 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment