హైదరాబాద్ : ఆసిఫాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా కోవా లక్ష్మీ పేరును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. రాష్ట్రంలోని 32 జెడ్పీల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహంపై సోమవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DfwhO2
ఆసిఫాబాద్ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా కోవా లక్ష్మీ : 32 జెడ్పీలు గెలుస్తామని గులాబీ దళపతి ధీమా
Related Posts:
నమ్మకు నమ్మకు ఈ రేయిని...అంటూ పవన్ ట్విట్టర్ పోస్ట్: ఇసుక పాలసీపై చురకలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటివల తీసుకువచ్చిన ఇసుక పాలసీపై జనసేన అధినేత నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే.. దీంతో విశాఖలో లాంగ్మార్చ్ చేపట్టిన… Read More
పంచ్కుల అల్లర్ల కేసు: డేరా శిష్యురాలు హనీప్రీత్ సింగ్కు బెయిల్ మంజూరు..డేరా సచ్చా సౌద అధినేత గుర్మీత్ రామ్ రహీం ప్రధాన శిష్యురాలు హనీప్రీత్ సింగ్కు బెయిల్ మంజూరైంది. ఆమెపై మోపిన దేశద్రోహం కేసు కొట్టివేసిన నాలుగురోజుల తర్… Read More
జగన్ జీతం రూపాయే కానీ, ఆయన ఇంటి తలుపులకేమో రూ. 73లక్షలు: ట్వీటేసిన లోకేష్అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. నెలకు రూపాయి మాత్రమే జీతంగా తీసుకుంటు… Read More
TSRTC STRIKE:విధుల్లో చేరిన కార్మికులు, ఉద్యమ ద్రోహులని దాడి..?, రంగంలోకి పోలీసులు...ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 33వ రోజు కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కానీ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది… Read More
మహా మలుపులు..! మహారాష్ట్ర గడ్డపై ఊహించని సీఎం..!!ముంబాయి/హైదరాబాద్ : మరాఠా గడ్డపై రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. గత 13రోజులుగా ప్రభుత్వ ఏర్పాటులో తర్జన భర్జన పడుతున్న బీజెపి, శివసేన పార్టీలు ఓ కీలక ని… Read More
0 comments:
Post a Comment