Wednesday, July 24, 2019

వైసీపి ప్రభుత్వం తప్పటడుగులు వేస్తోంది ! ఏపిలో తర్వాత అదికారం బీజేపిదే అంటున్న రాంమాధవ్‌ !!

అమరావతి/హైదరాబాద్ : ఏదో చేస్తాడ‌ని అధికారం క‌ట్ట‌బెడితే ఇప్పుడు ఏమీ చేయ‌లేక‌పోతున్నాడంటూ జ‌గ‌న్ పాల‌న‌పై బీజేపి విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. ప్ర‌జాద‌ర్బార్ కూల్చివేత నిర్ణ‌యం సంగ‌తి ఎలా ఉన్నా.. ప‌రిపాల‌న విష‌యంలో వైఎస్ అడుగుజాడ‌ల్లో న‌డుస్తాడ‌ని భావించి సామాన్యుల‌కు జ‌గ‌న్ మ‌న‌సులో ఏముంద‌నేది అర్దంగాకుండా ఉందని ఏపి బీజేపి మండిపడుతోంది. ఆశా వ‌ర్క‌ర్ల జీతాలు పెంచినా ఇంత‌వ‌ర‌కూ ఖాతాలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z7nJSp

Related Posts:

0 comments:

Post a Comment