Thursday, November 26, 2020

ఈ నెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ - నోటిఫికేషన్‌ జారీ- ఐదురోజులు జరిగే అవకాశం

ఏపీలో శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరుతో అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఇవాళ నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారం ఈ నెల 30న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశాన్ని అసెంబ్లీ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ నిర్ణయించనుంది. ఏపీ అసెంబ్లీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V2kbQH

Related Posts:

0 comments:

Post a Comment