వారణాశి: ఉత్తర్ప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భూ వివాదం కారణంగా చోటు చేసుకున్న ఘర్షణ తొమ్మిదిమంది గ్రామస్తుల ప్రాణాలను హరించి వేసింది. ఈ ఘర్షణల్లో మరో 25 మంది గాయపడ్డారు. వారంతా వారణాశిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఉత్తర్ప్రదేశ్ సోన్భద్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gb1Wlh
ఉత్తర్ ప్రదేశ్లో నాటు తుపాకులతో కాల్పులు: 9 మంది మృతి
Related Posts:
అభినందన్ అప్పగింతలో రెడ్ క్రాస్ పాత్ర .. పాక్, భారత్ ఎందుకు వైద్య పరీక్షలు చేయలేదు ?న్యూఢిల్లీ : ఎట్టకేలకు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ స్వదేశానికి చేరారు. వాఘా సరిహద్దులో పాకిస్థాన్ ఆర్మీ .. భారత వాయుసేన ఉన్నతాధికారులు అప్పగించింద… Read More
జనసేన తరఫున ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేసేందుకు రైతులు, ఐటీ ఇంజినీర్ల ఉత్సాహంఅమరావతి: జనసేన వైపు అన్ని పార్టీలు చూస్తున్నాయని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ నుంచి బరిలోకి దిగడానికి వివిధ వర్గాలు, విద్యావంతులు ఉత్సాహం చూ… Read More
`నేను వారిని తరముకుంటూ వెళ్తున్నా..`అభినందన్: 86 సెకెన్లలో నియంత్రణ రేఖ దాటిన వింగ్ కమాండర్న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖను దాటుకుని భారత భూభాగంపైకి చొచ్చుకు వచ్చిన పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 ఎయిర్ క్రాఫ్ట్ ను తరిమి … Read More
మార్చి 2019 శ్రీ విళంబి నామ సంవత్సర ఫాల్గుణమాసంలో శుభముహూర్తములుడా.యం.ఎన్.చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151 గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహ… Read More
లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధం .. 6 నుంచి టీఆర్ఎస్ సన్నాహాక సమావేశాలున్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఎన్నికల కోసం రాజకీయ పార్టీలకు తమ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే … Read More
0 comments:
Post a Comment