వారణాశి: ఉత్తర్ప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భూ వివాదం కారణంగా చోటు చేసుకున్న ఘర్షణ తొమ్మిదిమంది గ్రామస్తుల ప్రాణాలను హరించి వేసింది. ఈ ఘర్షణల్లో మరో 25 మంది గాయపడ్డారు. వారంతా వారణాశిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఉత్తర్ప్రదేశ్ సోన్భద్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gb1Wlh
ఉత్తర్ ప్రదేశ్లో నాటు తుపాకులతో కాల్పులు: 9 మంది మృతి
Related Posts:
గాలి జనార్దన్ రెడ్డి బళ్లారీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీం కోర్టు: ఆంధ్రాలోకి నో ఎంట్రీ!న్యూఢిల్లీ: బళ్లారి జిల్లాలో అడుగుపెట్టడానికి మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. అక్రమ గనుల కేసులో షరతు… Read More
వీడియో: మీ వెంటే ఉంటా..మీ కోసం పోరాడతా! వాయనాడ్లో రాహుల్ గాంధీ రోడ్షో!వాయనాడ్: మొన్నటి లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తనను గెలిపించిన వాయనాడ్ నియోజకవర్గ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటానని అఖిల భారత కాంగ్రెస్ క… Read More
ఆకలో రామచంద్రా .. రేషన్ రాక 4 రోజులు ఆకలితో అలమటించి వృద్ధుడి మృతిజార్ఖండ్ : నవభారతం ఆకలితో అలమటిస్తోంది. శాస్త్ర, విజ్ఞానం ఎంత ఎదిగినా .. పేదోడు మరింత బక్కచిక్కుతూనే ఉన్నాడు. కొన్ని చోట్ల తినడానికి తిండి కూడా దొరక భ… Read More
స్పీకర్ వ్యవస్థను నీరు గార్చిన కేసీఆర్..! సుప్రీంకోర్టులో తేల్చుకుందామంటున్న టీపిసిసి..!!హైదరాబాద్ : చంద్రశేఖర్ రావు కు తొత్తులా స్పీకర్ వ్యవహరించారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఘాటుగా వ్యాఖ్యానించారు. గాంధీ భవన్లో మాట్లాడిన ఆయన తమకు అందుబా… Read More
నాడు త్యాగాలు చేసిన వారికే నేడు : గెలవకపోయినా మోపిదేవికి ఛాన్స్: జగన్ కోసం వారు చేసిందేంటి..!జగన్ తన కేబినెట్ కూర్పులో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తనను నమ్ముకున్న వారికి..తాను నమ్మిన వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాజకీయంగా కాంగ్రెస… Read More
0 comments:
Post a Comment