మల్యాల : ఏం జరిగిందో ఏమో తెలియదు.. కుటుంబ కలహాలమోనని అనుమానం. కానీ ముగ్గురు విగతజీవులుగా మారారు. అదీ కూడా ఓ వ్యవసాయ దూకిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్త, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాలలో తల్లీకూతుళ్లు చనిపోవడం కలకలం రేపింది. సర్వాపూర్ గ్రామానికి చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LEdP7M
బావిలో దూకి భార్య, ఇద్దరు పిల్లల బలవన్మరణం.. కారణమిదేనా..?
Related Posts:
సీజేఐపై ఆరోపణల విచారణ ఆపండి...త్రిసభ్య కమిటీకి ఎన్జీఓల బహిరంగ లేఖఢిల్లీ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసు రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. తాజాగా ఆరోపణల్లో నిజానిజాలు న… Read More
మీరు గెలుస్తున్నారు: వైసీపీ అభ్యర్దికి టీడీపీ అభ్యర్ది ఫోన్ : కొనసాగుతున్న ఉత్కంఠ..!ఏపీలో పోలింగ్ ముగిసింది. ఫలితాల పైన ఎవరి ధీమా వారిది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో గెలుపు ప్రత… Read More
సుమలతా మీద నిఘా వేసిన ఇంటలిజెన్స్ అధికారులు, సీఎం మీద ఆరోపణలు, రహస్య భేటీలు!బెంగళూరు: మండ్య లోక్ సభ నియోజక వర్గంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామికి కంటి మీద కనుకులేకుండా చేసిన బహు… Read More
హజీపూర్ ఘటనతో కళ్లు తెరిచిన పోలీసులు..! అమ్మాయిల మిస్సింగ్ కేసులపై నజర్..!!హైదరాబాద్ : హాజీపూర్ లో ఓ మానవ మ్రుగం సాగించిన దారుణ మారణ కాండతో పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. అభం శభం తెలియని అమ్మాయిలకు లిఫ్ట్ ఇచ్చే క్రమంలో… Read More
శ్రీలంకలో భారత ఫొటో జర్నలిస్టు సిద్దిఖి అరెస్ట్.... ఎందుకంటేఢిల్లీకి చెందిన రాయటర్స్ న్యూస్ ఏజెన్సీ ఫొటో జర్నలిస్టును శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్టర్ సండే పేలుళ్ల అనంతర పరిణామాలకు సంబంధించిన వార్తలను క… Read More
0 comments:
Post a Comment