న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశ రాజధానిలో అమలు చేస్తోన్న లాక్డౌన్ను మరోసారి పొడిగించిందక్కడి ప్రభుత్వం. లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం ఇది ఆరోసారి. వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తాజాగా ఇంకోసారి లాక్డౌన్ పొడిగించినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ను కొనసాగింపజేస్తున్నట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T3qJRo
Delhi unlock: అలా చేస్తే..నో థర్డ్వేవ్: కరోనాను జయించినట్టే: ఓపిగ్గా ఇంకో వారం: కేజ్రీవాల్
Related Posts:
అమరావతి కోసం: మచిలీపట్నం పాదయాత్రలో జోలె పట్టి విరాళాలు సేకరించిన చంద్రబాబుఏపీ రాజధాని అమరావతినే అంటూ ఏపీలో ఆందోళనలు ఉధృతం అయ్యాయి. వైజాగ్ వద్దు అమరావతి ముద్దు అంటున్న రాజధాని గ్రామాల రైతులకు బాసటగా పోరాటం సాగిస్తుంది టీడీపీ.… Read More
వాళ్లకు నచ్చజెప్పండి.. ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే.. : సీఎం కేసీఆర్మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ దక్కని అభ్యర్థులకు,రెబల్స్కు నచ్చజెప్పాలని, వారు నిరాశ చెందకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని టీఆర్ఎస్ అధిన… Read More
రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు: అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండికపుర్తాలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 400 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. … Read More
సోనియాకు షాకిచ్చిన మమత..రెండు నాలుకల వాళ్లతో కలవబోనన్న బెంగాల్ సీఎం.. భేటీపై ఉత్కంఠఒకవైపు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మైనార్టీల నిరసనలు.. ఇంకోవైపు జేఎన్యూ హింసపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు మోడీ సర్కార్ విధాన… Read More
దేశం నేరాల చిట్టా విడుదల: రోజుకు సగటున 80 హత్యలు, 90 మానభంగాలు 289 కిడ్నాప్లున్యూఢిల్లీ: దేశంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతోంది. ఏ పేపర్ తిరిగేసినా, ఏ వార్తా ఛానెల్ చూసిన దేశంలో ఏదో ఒక మూలాన అత్యాచార ఘటనలు, కిడ్నాప్ ఘటనలు,… Read More
0 comments:
Post a Comment