Wednesday, July 24, 2019

వ్యక్తులను సైతం తీవ్రవాదులుగా ప్రకటించే బిల్లు... లోక్‌సభలో అమోదం...

ఉగ్రవాద నిరోధక చట్టం సవరణ బిల్లు విపక్షాల అనేక ఆందోళనల మధ్య ఆమోదం పోందింది. ఈ బిల్లు సవరణతో ఏ తీవ్రవాద సంస్థతో సంబంధంలేని వ్యక్తులను కూడ తీవ్రవాదులుగా గుర్తించి కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. కాగా బిల్లుకు అనుకూలంగా 284మంది ఎంపీలు మద్దతు పలకగా కాంగ్రెస్ పార్టీతో ఇతర ప్రతిపక్షాలు బిల్లు సవరణను వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SyurhN

Related Posts:

0 comments:

Post a Comment