అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్ని కోవిడ్ కేర్ సెంటర్లలో యోగా,ధ్యానం,వ్యాయామ సెషన్స్ నిర్వహిస్తున్నారు. కరోనా నుంచి కోలుకుంటున్నవారితో ప్రతీరోజూ ఉదయం యోగాసనాలు,ధ్యానం,తేలికపాటి వ్యాయామం చేయిస్తున్నారు. తద్వారా కోవిడ్ రోగుల మానసిక,శారీరక ఆరోగ్యం మెరుగుతుపడుతుందని... వ్యాధి నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చెబుతున్నారు. 'కోవిడ్ పేషెంట్లను మానసికంగా,శారీరకంగా ఫిట్గా ఉంచాల్సిన అవసరం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oIxGmA
కోవిడ్ పేషెంట్లకు యోగా,ధాన్యం-'అనంత' కోవిడ్ కేర్ సెంటర్లలో ప్రత్యేక సెషన్లు-మరోసారి గంధం చంద్రుడి మార్క్
Related Posts:
ముగ్గురికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించిన జాన్సన్ అండ్ జాన్సన్..ఎందుకో తెలుసా?న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన ఉత్పత్తులు వాడి ప్రాణాలమీదకు తెచ్చుకున్న ముగ్గురికి ఆ సంస్థ రూ. 25 లక్షలు పరి… Read More
ఫెమా ఉల్లంఘనలు: నరేశ్ గోయల్ నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలున్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ నివాసం, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం సోదాలు చేపట్టింది. విదేశీ మారక… Read More
తెలంగాణలో కొలువుల జాతర.. పంజాయతీరాజ్శాఖలో పోస్టులుహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోలకు గుడ్ న్యూస్. పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. పంచాయతీరాజ్ శాఖలో… Read More
ప్లాన్ ప్రకారమే మర్డర్.. తల ఒకచోట.. మొండెం మరోచోట..!హైదరాబాద్ : మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. జంతువులను వధించినట్లు మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. క్షణికావేశంలో కొందరు.. కక్షలతో రగిలిపోతూ మరికొ… Read More
నిరాశలో పాకిస్థాన్....! భారత్తో చర్చించేందుకు ఎలాంటీ విషయాలు లేవన్న...ఇమ్రాన్ ఖాన్కశ్మీర్ వివాదంపై పాకిస్థాన్ ఏమీ చేయలేక విసిగిపోయిందా... పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఉన్న దారులన్ని మూసుకుపోయాయా..? దీంతో ఆయన ఇండియాతో ఇక వేగలేమ… Read More
0 comments:
Post a Comment