అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్ని కోవిడ్ కేర్ సెంటర్లలో యోగా,ధ్యానం,వ్యాయామ సెషన్స్ నిర్వహిస్తున్నారు. కరోనా నుంచి కోలుకుంటున్నవారితో ప్రతీరోజూ ఉదయం యోగాసనాలు,ధ్యానం,తేలికపాటి వ్యాయామం చేయిస్తున్నారు. తద్వారా కోవిడ్ రోగుల మానసిక,శారీరక ఆరోగ్యం మెరుగుతుపడుతుందని... వ్యాధి నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చెబుతున్నారు. 'కోవిడ్ పేషెంట్లను మానసికంగా,శారీరకంగా ఫిట్గా ఉంచాల్సిన అవసరం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oIxGmA
కోవిడ్ పేషెంట్లకు యోగా,ధాన్యం-'అనంత' కోవిడ్ కేర్ సెంటర్లలో ప్రత్యేక సెషన్లు-మరోసారి గంధం చంద్రుడి మార్క్
Related Posts:
దేశభక్తిని చాటుకున్న జంట .. పుట్టిన బిడ్డకు 'మిరాజ్' అని నామకరణంరాజస్థాన్ కు చెందిన ఒక జంట దేశం పై తమకున్న భక్తిని చాటుకుంది. పుల్వామా ఉగ్రదాడులకు ప్రతీకార దాడిగా సర్జికల్ స్ట్రైక్ చేసి భారత్ సత్తా చాటుకుంది. ఈ సర్… Read More
సుందరీకరణతో యాదాద్రికి నూతన శోభ .. ఏకతల విమాన గోపురాల పనులు ప్రారంభం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, అంతర్జాతీయ ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగా యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పునర… Read More
భారీ ఫైర్ యాక్సిడెంట్.. ఎస్ఐ చొరవతో 500 మంది విద్యార్థులు సేఫ్హైదరాబాద్ : ఓ ఎస్ఐ చూపిన చొరవ.. 500 మంది విద్యార్థులను కాపాడింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి చిన్నారుల ప్రాణాలను కాపాడారు. హైదరాబాద్ కాటేదాన్ ఇండస్ట్రియ… Read More
రైల్వే జోన్ ప్రకటించారు..అయినా: ఆదాయానికి రెడ్ సిగ్నల్ : రెండు జోన్లుగా ఏపి జిల్లాలు..!ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీని పై బిజెపి హర్షం వ్యక్తి చేస్తోంది. ఇదే సమయంలో ఈ … Read More
టిడిపి 7 గురు ఎమ్మెల్సీలు ఖరారు : అశోక్బాబు కు చోటు : అన్నీ స్థానాలు ఏకగ్రీవమే..!నామినేషన్లు సమయం ముగుస్తున్న వేళ..టిడిపి అధినేత అర్ద్రరాత్రి ఎమ్మెల్సీ అభ్యర్దులను ఖరారు చేసారు. మొత్తం ఏడుగురు అభ్యర్దులను ప్రకటించారు. అంద… Read More
0 comments:
Post a Comment