కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంటి పట్టునే ఉంటున్నప్పటికీ మహిళలపై హింస, వేధింపులు యధావిధిగా కొనసాగుతున్నాయి. కొవిడ్ విలయకాలంలోనూ కామాంధులు పేట్రేగిపోతున్నారు. ఆంద్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో తాజాగా వెలుగుచూసిన వేధింపుల సంఘటనలో ఓ నిండు ప్రాణం బలైపోయింది. కృష్ణా జిల్లా వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఆ ఘటన వివరాలివి..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vjDLc0
wife video: భార్య నగ్న వీడియో వైరల్ -భర్త ఆత్మహత్య -కృష్ణా జిల్లాలో ఘోరం -పోలీసులు ఏం చేశారంటే..
Related Posts:
మీకు బైక్, కారు ఉందా? ఆర్సీ, లైసెన్స్ తదితర పత్రాల చెల్లుబాటు మార్చి 31 వరకు పొడిగింపుబైక్, కారు సహా ఇతర వాహనాలకు సంబంధించిన పత్రాల చెల్లుబాటును కేంద్రం మరింత పొడిగించింది. కరోనా విలయం కొనసాగుతున్నందున పత్రాల రెన్యూవల్ లో ఇబ్బందులు నెలక… Read More
year ender 2020 : హైదరాబాద్ ను ముంచేసిన వరదలు ఓ చేదు జ్ఞాపకం .. అపార ఆస్తి, ప్రాణ నష్టం2020 వ సంవత్సరంలో కరోనా మహమ్మారి తో పాటుగా హైదరాబాదీలు మర్చిపోలేని చేదు జ్ఞాపకం భాగ్యనగరానికి ఈసారి విపరీతంగా కురిసిన వర్షాలు, వరదలు. గతంలో 1908 సంవత్… Read More
మకర సంక్రాంతి పండగ విశిష్టతలేంటి..? ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఏపీలో రైతులకు గుడ్ న్యూస్-నివర్ తుపాను సాయం విడుదలఏపీలో గత నెలలో వచ్చిన నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు సర్కారు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు తిరిగి పంటలు వేసు… Read More
love marriage: ఆంటీకి 51, అబ్బాయికి 26, గ్రాండ్గా పెళ్లి, ఆంటీ ఆస్తులు అదుర్స్, గుర్రం ఎక్కాడు, అంతే !చెన్నై/ కన్యాకుమారి: అనారోగ్యంగా ఉన్న తల్లిని చూసుకోవాలని ఆలోచించిన మహిళ 51 ఏళ్లు దాటిపోయినా పెళ్లి చేసుకోలేదు, కోట్ల రూపాయల ఆస్తులతో పాటు బ్యూటీపార్ల… Read More
0 comments:
Post a Comment