కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంటి పట్టునే ఉంటున్నప్పటికీ మహిళలపై హింస, వేధింపులు యధావిధిగా కొనసాగుతున్నాయి. కొవిడ్ విలయకాలంలోనూ కామాంధులు పేట్రేగిపోతున్నారు. ఆంద్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో తాజాగా వెలుగుచూసిన వేధింపుల సంఘటనలో ఓ నిండు ప్రాణం బలైపోయింది. కృష్ణా జిల్లా వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఆ ఘటన వివరాలివి..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vjDLc0
Saturday, May 22, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment