Tuesday, December 15, 2020

జగన్‌కు కేశినేని శ్వేత వార్నింగ్ -సునామీని తట్టుకోగలరా? -సీఎం ఇంట్లో సూట్ కేసులు -అమరావతి పోరు

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటన, ఆ వెంటనే మొదలైన అమరావతి రైతుల నిరసనలకు ఏడాది పూర్తికావొచ్చింది. ఈనెల 17నాటికి అమరావతి ఆందోళనలు 365వ రోజుకు చేరుతుండటంతో అమరావతి పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ భారీ కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా మంగళవారం విజయవాడలో పాదయాత్ర నిర్వహించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LA08Yt

Related Posts:

0 comments:

Post a Comment