Tuesday, December 15, 2020

ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: జిల్లాల వారీగా కొత్త కేసులివే, పరీక్షల ధరల తగ్గింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. ఇంతకుముందు రోజు కేవలం 300 కరోనా కేసులే నమోదు కాగా, తాజాగా, 500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, కోలుకున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీంతో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LA076R

Related Posts:

0 comments:

Post a Comment