తెలంగాణ రాష్ట్రంలోనూ గోవుల స్మగ్లింగ్ జరుగుతోంది. అడపా దడపా పట్టుకుంటున్న రవాణా మాత్రం ఆగడం లేదు. మంగళవారం మరో 33 గోవులను పట్టుకున్నారు. గోవుల స్మగ్లింగ్ నిలువరించడం లేదు అని బీజేపీ గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. పాతబస్తీలో గో వధ కేంద్రాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. గో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37ip6nA
సీఎం ఫాంహౌజ్ ముందు ధర్నా చేస్తా: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వార్నింగ్..
Related Posts:
రాజకీయాలు చెయ్యటానికి పవన్ కు గ్రౌండ్ లేదన్న విజయసాయి .. ఘాటుగా బదులిచ్చిన నాగబాబుఒక పక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా మరోపక్క రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. నువ్వెంత అంటే… Read More
కరోనా డాక్టర్లను ఇళ్లకు రానివ్వం- యజమానులపై హైకోర్టు ఆగ్రహం- చర్యలకు ఆదేశంఏపీలో కరోనా వైరస్ తో పోరాడుతున్న ఎందరో రోగులకు ప్రాణం పోస్తున్న వైద్యులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే మాస్కులు, ఇతర వ్యక్త… Read More
కరోనా ఆంక్షలు.. బంద్ సమయంలో భోజన కష్టాలు..!మానవత్వం చాటుకుంటున్న సాటి మనుషులు..!హైదరాబాద్/అమరావతి : కరోనా మహమ్మారి దేశ ప్రజల మీద స్వైర విహారం చేసేందుకు సై అంటోంది. ఈ ప్రాణాంతక వ్యాధి దేశంలో ప్రబలకుండా ఉండేందుకు దేశ ప్రజలందరూ స్వీయ… Read More
False : ఆ చట్టాన్ని రద్దు చేయలేదు.. ఆ ప్రచారంలో నిజం లేదు..లింగ నిర్ధారణ, భ్రూణహత్యలను నివారించేందుకు ఉద్దేశించిన పీసీ&పీఎన్డీటీ చట్టం 1994ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రద్దు చేసిందని జరుగుతున్న ప్రచారంల… Read More
ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు .. మరికాసేపట్లో కేంద్రం కీలక ప్రకటన !!ప్రధాని నరేంద్రమోడీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో లాక్ డౌన్ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దేశవ్… Read More
0 comments:
Post a Comment