తెలంగాణ రాష్ట్రంలోనూ గోవుల స్మగ్లింగ్ జరుగుతోంది. అడపా దడపా పట్టుకుంటున్న రవాణా మాత్రం ఆగడం లేదు. మంగళవారం మరో 33 గోవులను పట్టుకున్నారు. గోవుల స్మగ్లింగ్ నిలువరించడం లేదు అని బీజేపీ గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. పాతబస్తీలో గో వధ కేంద్రాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. గో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37ip6nA
సీఎం ఫాంహౌజ్ ముందు ధర్నా చేస్తా: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వార్నింగ్..
Related Posts:
క్రిష్ణా జిల్లాలో టీడిపి కి మరో కుదుపు..!వైసీపి తీర్థం పుచ్చుకోనున్న గన్నవరం ఎమ్మెల్యే..!!అమరావతి/ హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ ఏపిలో సంస్థాగతంగా బలంగా ఉన్నట్టు కనిపిస్తున్నా నేతల మద్య తీవ్ర స్ధాయిలో అసంత్రుప్తి ఉన్నట్టు తెలుస్తో… Read More
మున్సిపల్ కమిషనర్ సహా నలుగురి దుర్మరణం : ముగ్గురి పరిస్థితి విషమంఎన్నికల విధులకు వెళ్లి వస్తూ అధికారిక విధుల్లోనే ఉన్న నలుగురు మృత్యువాత పడ్డారు. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం నల్లంపల్లి-వీరాపురం గ్రామాల మధ్య బ… Read More
ధనాధన్ 'ధనోవా'.. ఉగ్రశిబిరాలపై దాడుల్లో ఆయనే కీలకమా?ఢిల్లీ : దాయాదికి చుక్కలు చూపించింది భారత సైన్యం. 40 మందికి పైగా జవాన్లను పొట్టన పెట్టుకుంటే చూస్తూ కూర్చుంటామా అనే రీతిలో జవాబిచ్చింది. శాంతి శాంతి అ… Read More
కుక్క తోక వంకర తీరుగా పాకిస్థాన్.. పంజాబ్ లో హై అలర్ట్ఢిల్లీ : కుక్క తోక వంకర అన్నట్లుగా పాకిస్థాన్ బుద్ధి మారడం లేదు. భారత్ దాడితో అడుగు వెనక్కి వేయాల్సింది పోయి మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మంగళ… Read More
వీఆర్వోలకు లంచం ఇవ్వాలని రైతుల భిక్షాటన.. భూపాలపల్లి ఘటన మరువకముందే మరో అవినీతి భాగోతంతెలంగాణ సర్కార్ రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న నేపథ్యంలో తాతల కాలం నుండి సాగుచేస్తున్న భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు లేని రైతులు వీఆర్వో ల చుట్… Read More
0 comments:
Post a Comment