తెలంగాణ రాష్ట్రంలోనూ గోవుల స్మగ్లింగ్ జరుగుతోంది. అడపా దడపా పట్టుకుంటున్న రవాణా మాత్రం ఆగడం లేదు. మంగళవారం మరో 33 గోవులను పట్టుకున్నారు. గోవుల స్మగ్లింగ్ నిలువరించడం లేదు అని బీజేపీ గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. పాతబస్తీలో గో వధ కేంద్రాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. గో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37ip6nA
సీఎం ఫాంహౌజ్ ముందు ధర్నా చేస్తా: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వార్నింగ్..
Related Posts:
tpcc race: కాంగ్రెస్లో సారథి కుంపటి.. వీహెచ్ను బెదిరించిన రేవంత్ అభిమాని అరెస్ట్తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ పోస్టు కుంపటి పెట్టింది. నేతలు/ వర్గాలుగా విడిపోయారు. ఇక వారి అభిమానులకు హద్దే లేకుండా పోయింది. పీసీసీ చీఫ్ పదవీ రేవంత్ రె… Read More
హ్యాపీ న్యూ ఇయర్ 2021: కేసీఆర్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ విషెష్..కొత్త సంవత్సరం మంచి కలగాలని ఆకాంక్షిస్తారు. గత ఏడాది చేసిన తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగుతుంటారు. న్యూ ఇయర్ సందర్భంగా నేతలు కూడా విష్ చేశారు. తెల… Read More
CBSE Board Exam 2021 Date -మే 4 నుంచి పరీక్షలు -కేంద్ర విద్యా మంత్రి కీలక ప్రకటనకరోనా విలయం కారణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)-2021 పరీక్షలపై నెలకొన్న సందిగ్ధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు తొలగించింది… Read More
ఏపీలో కరోనా: సర్కారు వార్నింగ్ -కొత్తగా 338 కేసులు, 4 మరణాలు -ఆ జిల్లాలో మళ్లీ పెరిగాయ్కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నవేళ.. వేడుకల పేరుతో బయట తిరిగితే ప్రమాదమని ప్రతిపాదిత కొత్త రాజధాని వైజాగ్ పోలీసులు హెచ్చరించారు. వైజాగ్ ప్రజలతో పాటు రా… Read More
year ender 2020: పాక్ ఉగ్ర తోక కట్, గత 44 ఏళ్లలో తొలిసారి, ఉగ్రవాదం తగ్గిందిలాజమ్మూ: ప్రపంచమంతా చైనా పంపిన కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. మన సైన్యం మాత్రం చైనా మహమ్మారితోపాటు పాకిస్థాన్ పంపుతున్న ఉగ్రవాదంతోనూ అవిశ్రాంతంగా పోరాడు… Read More
0 comments:
Post a Comment