ఆశా కార్యకర్త జయలక్ష్మి ఆత్మహత్యకు మంత్రి పేర్ని నాని వేధింపులే ప్రధాన కారణమని మాజీ మంత్రి లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు జయలక్ష్మి రాసిన లేఖను లోకేశ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈనేపథ్యంలోనే మంత్రిపై పలు విమర్శలు చేశారు. నేరుగా మంత్రి వేధింపులకు పాల్పడితే వైసీపీ నేతలు ఎంతమందిని బలితీసుకుంటారోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lgJqQI
ఇదేనా 'రాజన్న రాజ్యం'..? వైసీపీ మూకలు ఇంకెంతమందిని బలి తీసుకుంటారో : లోకేశ్
Related Posts:
క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం: బీహార్ ఫలితాల ఒత్తిడే కారణమట!పాట్నా: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క… Read More
IPL 2020: భారత క్రికెట్కు సమద్ రూపంలో అద్భుతమైన ఆటగాడు దొరికాడు: హర్భజన్హైదరాబాద్: ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 17 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి తప్పుకున్న విషయం … Read More
బీజేపీ హిందువుల పార్టీనే -ధర్మానికి అడ్డొస్తే తొక్కేస్తాం -కేసీఆర్కు సమాధి: బండి సంజయ్ సంచలనం తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అంటోన్న బీజేపీ నేతలు.. దుబ్బాక ఉప ఎన్నిక నుంచి దూకుడు పెంచారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆ… Read More
IPL 2020: ఆ యువ ఆటగాళ్ల ఆటకు నేను ఫిదా: బ్రియాన్ లారాన్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్లో తమదైన ఆటతో ఆకట్టుకున్న యువ ఆటగాళ్లపై వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రశంసల జల్లు కురిపించాడు. వారికి మంచ… Read More
ఏపీలో స్కూలు బస్సులు, ఆటోలకు కొత్త నిబంధనలివే- పాటించకుంటే సీజ్ తప్పదు...ఏపీలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లను నవంబర్ 2 నుంచి నడుపుతున్నారు. అయితే కరోనా తగ్గిన నేపథ్యంలో స్కూళ్లను తెర… Read More
0 comments:
Post a Comment