Sunday, July 14, 2019

కృష్ణ జిల్లాలో కవ్వించుకుంటున్న తమ్ముళ్లు..! కం'ట్రోల్' చేయలేకపోతున్న చంద్రబాబు..!!

అమరావతి/హైదరాబాద్ : పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కలిసిండి బలేపేతం కోసం కృషి చేయాల్సిందిపోయి ఒకరుపై ఒకరు నిందించుకోవడం, రచ్చ చేసుకోవడం ఎంతవరకు సమంజసమనే చర్చ జరుగుతోంది. కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య ట్విటర్‌ వార్‌ కొనసాగుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GdO1eh

0 comments:

Post a Comment