రసగుల్ల పేరు చెబితే ఎవ్వరికైన నోరూరక తప్పదు, వాటిని చూసిన తర్వాత తినేవరకు మనస్సు ఆగదు. మరి ఇంతలా నోరూరించే రసగుల్లాలు ఏప్రాంతానికి చెందినవి, వీటీనీ తయారు చేసి ప్రజలకు రుచి చూపించిన రాష్ట్ర ప్రజలు ఎవరు..? అనే సందేహాలు రావాల్సిన అవసరముంది. అయితే ఏ వస్తువు ఏప్రాంతానికి చెందిందో, తిను బండారం ఎక్కడి నుండి వచ్చిందో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LMZjKC
బెంగాల్ నుండి ఒడిశాకు చేరిన రసగుల్ల... ఎందుకు..?
Related Posts:
రివర్స్ టెండరింగ్ రియాల్టీ షోనా ? దేవినేని ఉమా కొవ్వు పట్టి మాట్లాడుతున్నారన్న ప్రభుత్వ చీఫ్ విప్ఆంధ్రప్రదేశ్లో అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో టిడిపి నేతలు ప… Read More
రేవంత్ పై కాంగ్రెస్ నేతల ఆగ్రహం .. ప్రగతి భవన్ ముట్టడినే రీజన్తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎవరిని అ… Read More
మరో రెండు రోజులు ఆంధ్రా, తెలంగాణాల్లో వర్షాలు...ఇప్పటికే వర్షంతో ముంచెత్తున్న వరణుడు మరో రెండు రోజుల పాటు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. దీంతో రానున్న రెండు రోజులు కూడ ఏపీలో మరియు తెలంగాణ జిల్లాల్లో… Read More
పార్టీ టిక్కెట్ల లోల్లి, బీఎస్పీ నాయకులకు చెప్పుల హారం, గాడిద మీద ఊరేగింపు, వైరల్ !జైపూర్: టిక్కెట్ల పంపిణి విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ)కి చెందిన ఇద్దరు జాతీయ స్థాయి నాయకులకు చెప్పులు, షూల హారం వేశా… Read More
విమానంలో వీరంగం: ఈ మందుబాబులు విమానంలో ఏం చేశారో తెలుసా..?విమానాలు గాల్లో ఉండగా అందులోని ప్రయాణికులు ఎన్నో వింత చేష్టలు చేశారనే వార్తలు చదివాం చూశాం. ఓ చైనా ప్రయాణికుడు ఎయిర్ హాస్టెస్ మీద వేడి నీళ్లు విసిరిగ… Read More
0 comments:
Post a Comment