Monday, July 29, 2019

రాజకీయ ప్రతీకారాలు ఉండవు..! యడియూరప్ప సంచలన నిర్ణయం..!!

బెంగళూరు/హైదరాబాద్ : కర్ణాటక రాజకీయాలు రసవత్తంరంగా సాగుతున్నాయి. నిన్నటి వరకూ ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు సాగుతున్నాయి కన్నడ రాజకీయాలు. కర్ణాటక అసెంబ్లీలో సోమవారంనాడు జరిగిన బలపరీక్షలో నెగ్గిన బీజేపీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు. బోర్డులు, కార్పొరేషన్‌ల అధికారాలను ఉపసంహరించారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. తదుపరి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SStq4b

Related Posts:

0 comments:

Post a Comment