Sunday, December 6, 2020

కరోనా విలయం: వరుసగా 7వరోజు -దేశంలో కొత్తగా 36,011 కేసులు, 482 మరణాలు -భారీగా రికవరీలు

13 నెలలుగా కొనసాగుతోన్న కరోనా విలయం తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 6.7కోట్లకు, మరణాలు 15.4లక్షలకు పెరిగాయి. పలు దేశాలు మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోతుండగా, భారత్ లో మాత్రం వైరస్ వ్యాప్తి ఒకింత కంట్రోల్ లోకి వస్తున్నట్లు గణాంకాల్లో వెల్లడైంది. దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ghPnW7

Related Posts:

0 comments:

Post a Comment