Tuesday, July 16, 2019

పార్లమెంట్ కు డుమ్మా కొట్టొద్దు..! కోరం ఉంటేనే సభ రసవత్తరంగా ఉంటుందన్న మోదీ..!!

ఢిల్లీ/హైదరాబాద్ : శాసనాలు చేసే చట్ట సభలకు ప్రజా ప్రతినిధులు డుమ్మా కొడితే ఎబ్బెట్టుగా ఉంటుందని, అలా కాకుండా సభ్యులందరూ చట్టసభలకు హాజరైతే ఆ మజా వేరుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసారు. చట్ట సభలకు ఎన్నికైన ప్రతినిధులు విధిగా సభలకు హాజరైతే హుందాగా ఉంటుందని, రాజకీయ పార్టీల చర్చల్లో పాల్గొంటే ఆ కిక్కు వేరేలా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2jJiIzO

Related Posts:

0 comments:

Post a Comment