ఢిల్లీ/హైదరాబాద్ : శాసనాలు చేసే చట్ట సభలకు ప్రజా ప్రతినిధులు డుమ్మా కొడితే ఎబ్బెట్టుగా ఉంటుందని, అలా కాకుండా సభ్యులందరూ చట్టసభలకు హాజరైతే ఆ మజా వేరుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసారు. చట్ట సభలకు ఎన్నికైన ప్రతినిధులు విధిగా సభలకు హాజరైతే హుందాగా ఉంటుందని, రాజకీయ పార్టీల చర్చల్లో పాల్గొంటే ఆ కిక్కు వేరేలా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2jJiIzO
పార్లమెంట్ కు డుమ్మా కొట్టొద్దు..! కోరం ఉంటేనే సభ రసవత్తరంగా ఉంటుందన్న మోదీ..!!
Related Posts:
చంద్రయాన్2 విఫలం కాలేదు!: విక్రమ్ ల్యాండర్ ఏం చేస్తోంది? 95శాతం విజయవంతమేనా?బెంగళూరు: చంద్రయాన్-2లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టే ముందు 15 నిమిషాలే అత్యంత భయంకరమైనవని ఇస్రో ఛైర్మన్ కే శివన్ వ్యాఖ్యానించిన విషయం తెలిస… Read More
విక్రమ్ ల్యాండర్ ఆచూకీని బయటపెట్టిన థర్మల్ ఫొటోలు: చంద్రుడిపై హార్డ్ ల్యాండింగ్: శివన్బెంగళూరు: భారత్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగంగా జాబిల్లి మీదికి ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీని.. కొన్ని నాటకీయ పరిణామ… Read More
తెల్ల రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. అధికారుల కసరత్తు..!అమరావతి : తెల్ల రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నిలిచి పోవడంతో ఎప్పుడెప… Read More
తొలగింపులు లేని మంత్రివర్గ విస్తరణ.....! సీఎం కేసిఆర్ను కలిసిన ఈటలమరి కాసెపట్లో కాబినెట్ విస్తరణ జరగనున్న నేపథ్యంలోనే మాజీ మంత్రులను ఎవ్వరిని తొలగించకుండా కొత్తగా ఆరుగురుని రాష్ట్ర కేబినెట్లోకి తీసుకున్నారు. దీంతో ఉ… Read More
చంద్రుడిపై అడుగు..: చంద్రయాన్ 2 ప్రయోగంపై నాసా ఏమందంటే..?వాషింగ్టన్/న్యూఢిల్లీ: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంపై నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) ప్రశంసల వర్షం కురిప… Read More
0 comments:
Post a Comment