భారత ప్రభుత్వం మరుగుదొడ్లు ప్రతి ఇంటికి ఉండాలని చెప్పింది. స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి టాయ్లెట్ల నిర్మాణం చేపట్టింది. అయితే కొన్ని గ్రామాల్లో మాత్రం పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు త్వరగా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలంటే జిల్లా కేంద్రాల నుంచి అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. మరుగుదొడ్లు లేకుంటే ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3188NnJ
ఆ పని చేస్తుండగా ఫోటోలు తీశారు. హెచ్ఆర్సీని ఆశ్రయించిన వికారబాద్ ప్రజలు..!!
Related Posts:
అసెంబ్లీ సమావేశాలకు 2 రోజుల ముందు... సీఎం,స్పీకర్లకు కరోనా పాజిటివ్...హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరోనా వైరస్ బారినపడ్డారు. గత కొద్దిరోజులుగా తనతో నేరుగా భేటీ అయినవారంతా ఐసోలేషన్లోకి వెళ్లాలని సూచించారు.… Read More
విధేయుడే ధిక్కరించిన వేళ... సోనియా పెద్ద మనసు... సారథ్య సంక్షోభంలో కీలక పరిణామం...కాంగ్రెస్ టాప్ లీడర్షిప్లో మార్పులు కోరుతూ లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ సీనియర్లలో గులాం నబీ ఆజాద్ కూడా ఉండటం అధినేత్రి సోనియా గాంధీని ఒకింత ఎక్కువగ… Read More
ఏపీలో ఆ గ్రామానికి వస్తా: సోనూ సూద్, దేశానికే వారు స్ఫూర్తినిచ్చారంటూ ప్రశంసముంబై/విజయనగరం: కరోనా కష్ట కాలంలో అనేక వేల మందికి తన వంతుగా సాయం చేసి రియల్ హీరోగా మారిపోయిన ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ తన దాతృత్వాన్ని కొనసాగిస్తున్… Read More
Unlock 4.0: మెట్రో సేవల పునరుద్ధరణ!, స్కూల్స్, కాలేజీలు బంద్, బార్లు ఓపెన్ కానీ..న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా సుమారు ఐదు నెలలుగా నిలిచిపోయిన మెట్రో రైలు సేవలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్లాక్ 4.0 ప్రక్… Read More
అంతా ఒకే కుటుంబమన్న సోనియా - లేఖపై కక్ష లేదు - గీత దాటితే వేటే - కాంగ్రెస్ సీడబ్ల్యూసీ నిర్ణయాలివేనాయకత్వ మార్పు, పార్టీ ప్రక్షాళన అంశాలే ప్రధాన అజెండాగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సుదీర్ఘంగా ఏడు గంటలపాటు భేటీ అయింది. వీడియో కాన్ఫరెన్స్ … Read More
0 comments:
Post a Comment