Friday, July 26, 2019

ఆ పని చేస్తుండగా ఫోటోలు తీశారు. హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన వికారబాద్ ప్రజలు..!!

భారత ప్రభుత్వం మరుగుదొడ్లు ప్రతి ఇంటికి ఉండాలని చెప్పింది. స్వచ్చ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి టాయ్‌లెట్ల నిర్మాణం చేపట్టింది. అయితే కొన్ని గ్రామాల్లో మాత్రం పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు త్వరగా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలంటే జిల్లా కేంద్రాల నుంచి అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. మరుగుదొడ్లు లేకుంటే ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3188NnJ

Related Posts:

0 comments:

Post a Comment