Monday, August 24, 2020

అంతా ఒకే కుటుంబమన్న సోనియా - లేఖపై కక్ష లేదు - గీత దాటితే వేటే - కాంగ్రెస్ సీడబ్ల్యూసీ నిర్ణయాలివే

నాయకత్వ మార్పు, పార్టీ ప్రక్షాళన అంశాలే ప్రధాన అజెండాగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సుదీర్ఘంగా ఏడు గంటలపాటు భేటీ అయింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టిన ఈ సమావేశంలో సోనియాకు సీనియర్లు లేఖ రాసిన అంశంపై తీవ్రస్థాయిలో విభేదాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఏది ఏమైనా అందరూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులేనని, గీత దాటినవాళ్లపై మాత్రం వేటు తప్పదని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Eq2Xrz

Related Posts:

0 comments:

Post a Comment