హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరోనా వైరస్ బారినపడ్డారు. గత కొద్దిరోజులుగా తనతో నేరుగా భేటీ అయినవారంతా ఐసోలేషన్లోకి వెళ్లాలని సూచించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. హర్యానా అసెంబ్లీ స్పీకర్ గియన్ చంద్ గుప్తా కూడా కరోనా బారినపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు రెండు రోజుల ముందు సీఎం,స్పీకర్ ఇద్దరూ కరోనా బారినపడటం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aYU3xp
Monday, August 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment