హైదరాబాద్ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల బంపర్ మెజార్టీతో జోష్ మీదున్న టీఆర్ఎస్.. పంచాయతీ ఎన్నికల్లో అదే పంథా కొనసాగిస్తోంది. తొలి విడత పంచాయతీ ఎలక్షన్లలో సత్తా చాటింది. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు చాలాచోట్ల ఏకగ్రీవం కానున్నారు. 4,480 పంచాయతీలకు గాను 334 స్థానాల్లో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 291 పంచాయితీలు టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RFlSUi
కిస్సా కుర్సీ కా...పల్లెల్లో వికసిస్తున్న గులాబీ..!
Related Posts:
కేరళ కోటపై మళ్లీ ఎర్రజెండా?: ఆధిక్యతలో మేజిక్ ఫిగర్ క్రాస్: మెట్రోమ్యాన్ లీడింగ్తిరువనంతపురం: కేరళలో మరోసారి కమ్యూనిస్టులు ఎర్రజెండాను ఎగరేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రారంభ ఫలితాల్లో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) దూసు… Read More
assembly election 2021 results-పుదుచ్చేరిలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీపుదుచ్చేరి అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కూటమితో, బీజేపీ-ఎన్నార్ కాంగ్రెస్ కూటమి హోరాహోరీ తలపడుతోంది. ఉదయం కౌంటంగ్ మొదలైనప్ప… Read More
అస్సాంలో కొనసాగుతున్న కౌంటింగ్, ఫలితాల్లో బీజేపీ కూటమి ముందంజ ,కాంగ్రెస్ కూటమిలో టెన్షన్ !!2021 అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో మూడు దశల పోలింగ్ కు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతుంది. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రిపున… Read More
కొనసాగుతున్న తిరుపతి, నాగార్జునసాగర్ కౌంటింగ్ .. తిరుపతి పోస్టల్ బ్యాలెట్స్ లో వైసీపీ ఆధిక్యం!!ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో, అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక ఫలితాలు అలాగే తెలంగాణ రాష్ట్రంలోనూ అ… Read More
అక్కడ వార్ వన్ సైడ్: పదేళ్ల తరువాత ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త `సూర్యోదయం`న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అస్… Read More
0 comments:
Post a Comment