Friday, July 19, 2019

కర్నాటకం : కొనసాగుతున్న హైడ్రామా.. గవర్నర్ లేఖలపై సుప్రీంకు సీఎం..

కర్నాటక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. విశ్వాస పరీక్ష విషయంలో హైడ్రామా కొనసాగుతోంది. సీఎం కుమారస్వామి బల నిరూపణకు గవర్నర్ ఎంబీ పాటిల్ ఇచ్చిన రెండో గడువు శుక్రవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. అంతకు ముందు గవర్నర్ ఇచ్చిన గడువు మధ్యాహ్నం 1.30గంటలకు ముగిసింది. విశ్వాస పరీక్షపై చర్చ పూర్తి కాకుండా ఓటింగ్‌కు వెళ్లలేమని స్పీకర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y08auf

Related Posts:

0 comments:

Post a Comment