ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నూతన ఇసుక విధానంపై సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో ఏపీలో మరోన్మారు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లాలని ఆయన మంత్రులకు సూచించారు. అయితే ఈ సారి ముందుగా ముసాయిదా విధానాన్ని తయారు చేసి అప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చెయ్యాలని , ఆ తర్వాతే ఇసుక విధానాన్ని ప్రజాభిప్రాయం మేరకు ఖరారు చెయ్యాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H48GFl
ఏపీలో మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ .. నూతన ఇసుక విధానంపై .. ప్రకటించిన సీఎం జగన్
Related Posts:
ఎయిర్పోర్ట్లో చంద్రబాబును తనిఖీపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఐజీ! అంతా నిబంధనల ప్రకారమే..అమరావతి : ఏపీ మాజీ సీఎం చంద్రబాబును ఎయిర్పోర్టులో తనిఖీ చేయడంపై పెద్ద దుమారమే రేగింది. బాబుకు సెక్యూరిటీ చెక్ నిర్వహించడంపై మీడియాలో ఓ వర్గం గగ్గోలు … Read More
ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదు..!జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి టైం ఉందన్న బుచ్చయ్య చౌదరి..!!రాజమండ్రి/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. ఎన్టీఆర్ కష్టకాలంలో కూడా వెన్నంటి నడిచిన నాయకుడు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్… Read More
కూరగాయల మార్కెట్ లో రాజవంశస్తులు, చరిత్రలో మొదటి సారి, వెనకడుగు వేసిన వ్యాపారులు !మైసూరు: మైసూరు రాజవంశస్తులు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ ఆయన భార్య త్రిషికా కుమారితో కలిసి మైసూరు నగరంలోని దేవరాజ్ మార్క్ ట్ లో ఆకస్మికంగా ప్రత్యక్… Read More
డిప్యూటీ స్పీకర్గా కోన రఘుపతి : తండ్రి స్పీకర్గా..తనయుడు డిప్యూటీగా : నాడు కేసీఆర్ సైతం..!ఏపీ శాసనసభా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఉప సభాపతిగా వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఎన్నిక ఇక లాంఛనమే. శాసనసభా స్పీకర్ తమ్మినే… Read More
ఒక్కరు కాదు .. ఇద్దరు కాదు ... 50 మంది అన్నలు, వీరుడి చెల్లె పెళ్లి చేసిన జవాన్లుససరాం : తనతో పేగు తెంచుకొన్న సోదరుడు లేడు. ఆ లోటు పూడ్చలేం. కానీ పెళ్లి నిశ్చయమైంది. వివాహ క్రతువు జరుగుతుంది. ఇంతలో ఒకరు కాదు .. కాదు ఇద్దరు కాదు 50 … Read More
0 comments:
Post a Comment