శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్(జేకేసీఏ) కుంభకోణంకు సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఫరూఖ్ అబ్దుల్లాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు శ్రీనగర్ కార్యాయలంలో ప్రశ్నించారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఫరూఖ్ అబ్దుల్లాతోపాటు మరో పది మంది జేసీసీఏ కార్యవర్గ సభ్యులు సంస్థను రుణాల జారీ సంస్థగా మార్చేశారని, ఈ స్కాం వెలుగు చూసిన 2005-12లో పలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/355FvcE
Monday, October 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment