కోల్కతా : నిర్లక్ష్యమో, ప్రమాదమో ఏమో గానీ ఓ నిండు ప్రాణం మాత్రం బలైంది. మెట్రో రైలు డోర్ నిండు మనిషి ప్రాణాలు మింగేసింది. ఆ ఘటనతో స్థానిక పార్క్ స్ట్రీట్ మెట్రో రైల్వే స్టేషన్లో విషాదం చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం 6 గంటల 40 నిమిషాల సమయం. ప్రయాణీకులతో పార్క్ స్ట్రీట్ మెట్రో స్టేషన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2jNxVzX
నిర్లక్ష్యమా, ప్రమాదమా.. మెట్రో రైలు డోర్ నిండు ప్రాణం మింగేసింది..!
Related Posts:
పెను విషాదం: స్నానానికి వెళ్లి పెన్నా నదిలో ఇద్దరు మృతి, మరో ఐదుగురు గల్లంతుకడప: జిల్లాలోని సిద్ధవటంలో విషాద ఘటన చోటు చేసుకుంది. సరదాగా స్నానం చేసేందుకు వెళ్లిన ఏడుగురు యువకులు పెన్నా నదిలో గల్లంతయ్యారు. దీంతో గజ ఈతగాళ్లతో వార… Read More
కరోనా వ్యాక్సిన్ మంత్రదండం కాదు -ఇప్పుడే ఎక్కువ అప్రమత్తత అవసరం: WHOగ్లోబల్ గా కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య గురువారం నాటికి 7.5కోట్లకు, మరణాల సంఖ్య 17లక్షలకు చేరువయ్యాయి. గడిచిన 13 నెలలుగా ప్రపంచాన్ని ఆగం పట్టిస్తోన్న కరోనా… Read More
ఏపీలో 500కుపైగా కరోనా కేసులు: చిత్తూరులో అత్యధికం, కర్నూలులో అత్యల్పంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 63,821 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 534 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమ… Read More
కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం -రెబల్ నేతలతో భేటీకి సోనియా ఓకే -ప్రక్షాళన దిశగాఅత్యున్నత నిర్ణయాక మండలి సీడబ్ల్యూసీ నుంచి గ్రామ స్థాయిదాకా కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలంటూ ఆగస్టులో అధినేత్రి సోనియా గాంధీకి లేఖలు రాసి… Read More
రైతులకు కేంద్ర మంత్రి బహిరంగ లేఖ -నిరసనలపై ఆగ్రహం -మద్దతు ధరపై హామీ ఇస్తామన్న తోమర్వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అంటూ కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారంతో ని… Read More
0 comments:
Post a Comment