విశాఖపట్నం: గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలపై ఏపీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అవంతి శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. గత ఐదేళ్లలో జరిగిన దోపిడీ ఎక్కడా జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖలో ఆయన మంగళవారం మాట్లాడారు. దగ్గుబాటి షాకింగ్ నిర్ణయం: వైసీపీతోపాటు రాజకీయాలకు గుడ్బై! కారణాలివే..!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MU0Yxw
పవన్ కళ్యాణ్! టీడీపీకి అద్దె మైక్లా కాదు, అలా చెయ్యి: మంత్రి అవంతి తీవ్ర విమర్శలు
Related Posts:
బాలీవుడ్ స్టార్ హీరోకు సోకిన కరోనా వైరస్: ఫామ్హౌస్లో రెస్ట్: బీజేపీ నేతల పరామర్శచండీగఢ్: దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టట్లేదనడానికి తాజా ఉదాహరణ ఇది. సాధారణ ప్రజలతోపాటు ప్రజా ప్రతినిధులు, టాప్ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఈ … Read More
సుడులు తిరుగుతూ..తీరం వైపు: దూసుకొస్తోన్న పెనుముప్పు: తీరాన్ని దాటేదెప్పుడో తేలిందిచెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన బురెవి తుఫాన్ మరింత తీవ్ర రూపాన్ని సంతరించుకోనుంది. పెను తుఫాన్గా మారనుంది. శుక్రవారం ఈ తుఫాన్ తీరాన్ని దాటనుంది. గంటకు … Read More
క్యాన్బెర్రా..టీమిండియాకు పీడకల: పేకమేడలా బ్యాటింగ్ లైనప్: వెంటాడుతోన్న ఆ మ్యాచ్: సేమ్ సీన్?క్యాన్బెర్రా: సుదీర్ఘ విరామం అనంతరం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న భారత క్రికెట్ జట్టు.. వన్డే సిరీస్ను ఎలాగూ పోగొట్టుకుంంది. బ్యాక్ అండ్ బ్యాక్ పరాజయా… Read More
తెలంగాణలో చలి పంజా: పడిపోతున్న ఉష్ణోగ్రతలు, జంకుతోన్న జనం..తెలంగాణలో చలి పంజా విసురుతోంది. గత రెండు మూడు రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చలి పెడుతుంది. ఉదయం 9 గంటల… Read More
నేడు ఏపీ అసెంబ్లీలో మరోసారి దిశ బిల్లు- కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో సవరణలతోహైదరాబాద్ శివార్లలో అత్యాచారం, హత్యకు గురైన దిశ ఘటన నేపథ్యంలో ఏపీలో అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా నివారించే లక్ష్యంతో వైసీపీ సర్కారు గతేడాది డిసెంబర్… Read More
0 comments:
Post a Comment