Tuesday, October 29, 2019

కేసీఆర్ నాలెడ్జ్ సెంటర్స్.. పెద్దపల్లి జిల్లాలో వినూత్న ప్రయోగం

కరీంనగర్ : పెద్దపల్లి జిల్లాలో స్కూల్ పిల్లల కోసం వినూత్న ప్రయోగానికి తెర తీశారు టీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ విజ్ఞాన కేంద్రం పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రఘువీర్ సింగ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో కేసీఆర్ నాలెడ్జ్ సెంటర్స్ తీసుకురానున్నారు. దాంతో స్కూళ్లకే గ్రంథాలయాలు వచ్చే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jy17EC

Related Posts:

0 comments:

Post a Comment