బెంగళూరు : కర్నాటక రాజకీయానికి రేపటితో ఫుల్ స్టాప్ పడే అకాశముంది. సీఎం కుమారస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై చర్చ సోమవారం కూడా కొనసాగనుంది. గత రెండు రోజులుగా సాగన చర్చ సోమవారం ముగిసి ఓటింగ్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే సభలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుండడంతో స్పీకర్ సభను వాయిదా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xYshP5
జేడీఎస్ విప్కు విలువలేదు.. కుమార స్వామి సర్కారుకు రేపే ఆఖరి రోజు..
Related Posts:
ఉదయం మరొకరితో పెళ్లి.. రాత్రి ప్రియుడితో చెక్కేద్దామనుకుంది! అంతలోనే కథ కంచికి.. ఇంటికిహైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి మూడేళ్లుగా ఓ యువకుడిని ప్రేమించింది. అయితే, ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. అంత… Read More
India Corona Cases Today: లక్షకు దిగొచ్చిన కొత్త కేసులు, 2 నెలల కనిష్టం: 15లక్షల దిగువకు యాక్టివ్ కేసులున్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గుదల కనిపించింది. తాజా కేసులు లక్షకు దిగిరావడం గమనార్హం. సుమా… Read More
Anandaiah:చిత్తూరులో ప్రారంభమైన ఔషధం సరఫరా.. ఇంటింటికీ పంపిణీలో వారిదే కీలక పాత్ర..!కరోనావేళ వెలుగులోకి వచ్చిన ఆనందయ్య ఆయుర్వేదం మందును కొందరు ఆకాశానికి ఎత్తేయగా మరికొందరు కరోనాకు అది మందుకాదంటూ విమర్శించారు. అయితే ఆనందయ్య మందు గురించ… Read More
UN General Assembly అధ్యక్షుడిగా మాల్దీవులు విదేశాంగ మంత్రి అబ్దుల్ షాహిద్ ఎన్నిక, భారత్ మద్దతుతోప్రపంచ దేశాల అతిపెద్ద కూటమి ఐక్యరాజ్యసమితిలో సాదారణ అసెంబ్లీకి 76వ అధ్యక్షుడిగా అబ్దుల్ షాహిద్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం మాల్దీవులు విదేశాంగ శాఖ మంత్రిగ… Read More
Pakistan Train Accident: ఎదురెదురుగా రెండు రైళ్ల ఢీ- 30 మంది మృతిదక్షిణ పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఈ ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఇందులో దాదాపు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా … Read More
0 comments:
Post a Comment