హైదరాబాద్ : కాచిగూడ టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ ఎక్కాల కన్నా చైతన్య మరోసారి వార్తల్లోకెక్కారు. ముగ్గురు సంతానం ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఆమె తప్పుడు అఫిడవిట్ ఇచ్చారనే ఆరోపణలతో కేసు నడిచింది. ఎన్నికల రూల్స్కు విరుద్దంగా వ్యవహారించారనే కారణంతో ఆమెపై ఇటీవల నాంపల్లి కోర్టు వేటు వేసింది. అయితే అక్కడి న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GdSEoo
Wednesday, July 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment